విజయవాడలో అతిసారం విజృంభణ

11655చూసినవారు
విజయవాడలో అతిసారం విజృంభణ
విజయవాడలో అతిసారం కేసులు విజృంభిస్తున్నాయి. కేసులు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొగల్రాజపురంకు చెందిన వందల మంది వాంతులు, విరేచనాలతో 10 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లక్షణాలతో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్