చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్: సీఐ

53చూసినవారు
చిత్తూరు ప్రశాంత్ నగర్ వద్ద బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దాసరి రాము అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ నెట్టి కంటయ్య మంగళవారం తెలిపారు. టూ టౌన్లో విలేకరులతో మాట్లాడుతూ. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న బైక్ దొంగతనాలపై దర్యాప్తు చేశామన్నారు. అందులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రూ. 3 లక్షలు విలువచేసే 4 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు బాబు, తవరాజ్, రఫీ ఉల్లా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్