కర్ణాటకమద్యం తరలిస్తున్న నిందితుడు అరెస్ట్: మద్యం స్వాధీనం

1917చూసినవారు
అక్రమంగా కర్ణాటకమద్యం తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టుచేసి , ద్విచక్ర వాహనంతో పాటు రూ. 70 వేలు విలువచేసే కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఉలసయ్య పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాణీపాకం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో గిరిధర్ (26)ను పట్టుకొని అతని వద్ద నుండి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్