ఇండిపెండెంట్ అభ్యర్థిగా కట్టమంచి రమాదేవి

2239చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గం లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కట్టమంచి రమాదేవ పోటీ చేస్తున్నట్లు ఆమె ఆదివారం పూతలపట్టు మండలం కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక మహిళగా తనకు అన్ని వర్గాల నుండి ప్రజల మద్దతు ఉందని తెలిపారు, 2014 నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన అభ్యర్థనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకుండాపార్టీలో కొంతమంది అడ్డుకున్నారని వాపోయారు.

ట్యాగ్స్ :