ఇద్దరు మద్యం విక్రేతలు అరెస్ట్: సీఐ

77చూసినవారు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం -పాలేరు ఫ్లై ఓవర్ వద్ద వాహనాల తనిఖీల్లో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పోస్ట్ ఆఫీస్ పార్సిల్ వాహనంలో చెన్నైకి చెందిన పలని, బంగారుపాళ్యాన్ని చెందిన చంద్రమోహన్ మద్యం తరలిస్తుండగా అరెస్టు చేశామన్నారు. రూ. 6 లక్షల విలువచేసే వాహనాన్ని, రూ. 13 వేలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్