కాణిపాకంలో జనసేన నాయకుల పూజలు

78చూసినవారు
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం జనసేన నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రాజ్ కుమార్, మహేష్ మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయనకు అప్పగించిన శాఖల ద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. చైతన్య, చంద్ర, తేజ, ప్రదీప్ ఉన్నారు.

ట్యాగ్స్ :