భారీగా తరలివచ్చిన అభిమానులు

1076చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి నియోజకవర్గంలోని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డికి మద్దతుగా పట్టణానికి చేరుకున్నారు. దీనితో పట్టణంలోని రోడ్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయాయి.