పట్టణాలలో సంబరాలు చేసుకున్న యాదవ సంఘం నాయకులు

75చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో యాదవ సంఘం నాయకులు మంగళవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేయడం మంచి పరిణామం అన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు అధ్యక్ష పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :