చల్లా బాబు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

66చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చల్లా రామచంద్ర రెడ్డి నామినేషన్ వేస్తున్నట్లు బిజెపి పుంగనూరు టౌన్ అధ్యక్షులు పెద్దమఠం బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేస్తారని తెలిపారు.