భక్తిశ్రద్ధలతో నందివాహన సేవ

75చూసినవారు
పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి లో వెలసిన శ్రీ అభీష్టద ప్రసన్న పార్వతీదేవి సమేత మృత్యుంజయశ్వర స్వామి బ్రహ్మోత్సవములలో భాగంగా ఐదవరోజు అయిన శనివారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైనా వాహనం శ్రీ నందీశ్వర వాహనం పై స్వామివారు మండల పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దారులు తుంగా వంశస్థులు మరియు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కె. వి. పతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్