ఈదురు గాలులతొ ప్రజల ఇబ్బందులు

62చూసినవారు
పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా మారిన వాతావరణంతో శనివారం ఉదయం ఓ మోస్తరుగా ఈదురు గాలులు వీస్తున్నాయి దీనితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశమంతా నల్లటి మేఘాలతో కమ్ముకొని ఉంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా నిన్న సాయంకాలం నుంచి చలి వాతావరణం నెలకొనడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్