యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు

58చూసినవారు
యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు
AP: రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. సంఘం నేతలు ఇవాళ మంత్రి సత్యకుమార్‌తో భేటీ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, రూ.500కోట్ల పెండింగ్ బకాయిలు సోమవారం విడుదల చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో రూ.250కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్