శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సంధర్బంగా, సోమవారం, కుప్పం హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగింది జోరుగా జై శివాజీ జై భవాని అంటూ నినాదాలతో బాణసంచా కాలుస్తూ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ శంకర్ నారాయణ, సుబ్రమణ్యం, మహదేవన్ బెటప్ప సమితి సభ్యులు పాల్గోన్నారు.