కాలువలను బాగు చేయండి - మృగారెడ్డి

2493చూసినవారు
పుత్తూరు పట్టణం రెండవ వార్డ్ కే యం అగ్రహారం నందు వాటర్ పైపులైన్లు మరమ్మతులు చేయడానికి తీసిన కాలువలను గత నాలుగు నెలలుగా పూడ్చలేదని పుత్తూరు సమాచార హక్కుల ప్రధాన కార్యదర్శి మృగారెడ్డి బుధవారం మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి దీని పై చర్య తీసుకోవాలన్నారు. పుత్తూరు కమిషనర్ చూసి చూడనట్లు ప్రవర్తించడం చాలా దారుణం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్