ప్రజలకు వైద్య పరీక్షలు

83చూసినవారు
ప్రజలకు వైద్య పరీక్షలు
పిచ్చాటూరు మండలం రామగిరి సచివాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కేవీ చలపతి రాజు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రభుత్వం పెంచిన రూ. 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైద్యాధికారులు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కరనాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్