లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే నల్లారి దంపతులు

53చూసినవారు
లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే నల్లారి  దంపతులు
గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి నల్లారి తనూజా రెడ్డి దంపతులు సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వేదపండితులు నల్లారి దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్