తెలుగుదేశం పార్టీకి భారీ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు

5554చూసినవారు
తెలుగుదేశం పార్టీకి భారీ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు
కె. వి పల్లి మండలం ఊరు మాదిగ పల్లి లో పీలేరు కె. వి పల్లి మండలం ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్సిపి లో చేరామని గ్రామ ప్రజలు అందరూ ఏకాభిప్రాయంతో వైఎస్ఆర్సిపిలో చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్