వాహనదారులకు అలర్ట్

85చూసినవారు
వాహనదారులకు అలర్ట్
ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసిన అప్‌డేట్స్ ప్రకారం మార్చ్ 31లోగా ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసిన వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్‌లో భాగంగా ప్రతి వాహనం ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరిగా మారింది. ఒక ఫాస్టాగ్ మరో వాహనానికి ఉపయోగించకూడదు. అందుకే ఎన్‌హెచ్‌ఏఐ ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌డేట్ కోరుతుంటుంది. మార్చ్ 31లోగా ఫాస్టాగ్ అకౌంట్ కేవైసీ పూర్తి చేయకుంటే ఆ అకౌంట్ ఇనాక్టివ్ కాగలదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్