రూ.500 కోట్ల మోసం.. కోర్టు మెట్లెక్కిన బాధితులు

576చూసినవారు
రూ.500 కోట్ల మోసం.. కోర్టు మెట్లెక్కిన బాధితులు
HYD ఉప్పల్ లో JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్, దంపతులు ఎండీ లక్ష్మీనారాయణ, జ్యోతి కలిసి అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి పెట్టుబడుల పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.500 కోట్లు మోసం చేశారంటూ బాధిత ఇన్వెస్టర్లు PSలో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎల్బీనగర్ లోని RR జిల్లా కోర్టు మెట్లెక్కామని తెలిపారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్