నవభారత నిర్మాణంలో యువతే కీలకం

582చూసినవారు
నవభారత నిర్మాణంలో యువతే కీలకమని షీ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పివిఎస్ లక్ష్మి తెలిపారు. భారత ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆదేశాలతో షీ సంస్థ గురువారం పీలేరు తహశీల్దారు మహబూబ్ బాష, డ్వామా ఏపీడి నందకుమార్ రెడ్డి ల చేత ఓటరు జాగృతికై బ్యానరు ఆవిష్కరించారు. అలాగే సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఓటరు జాగృతి, నమోదు కార్యక్రమంలో ఏఎస్ఓ రామ్మోహన్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్