ఘనంగా క్రైస్తవుల ముందస్తు మట్టల పండగ

593చూసినవారు
తవనంపల్లి మండలంలోని అన్ని ప్రధాన చర్చిలలో క్రైస్తవ సోదరులు ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. పాస్టర్ శ్యాం ప్రసాద్ ఏసుప్రభు జనన, మరణ వృత్తాంతాన్ని క్రైస్తవ సోదరులకు వివరించారు. ముందుగా క్రైస్తవ సోదరులు పుర వీధుల్లో మట్టలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ హోసన్న నినాదాలతో ఊరేగింపు చేపట్టారు. 40 రోజులు ప్రత్యేక ఉపవాసం అనంతరం మట్టల ఆదివారం ను పండుగ వాతావరణం లో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్