సత్యవేడు: నీరువాయిలో డ్రైనేజీ పనులకు భూమి పూజ

67చూసినవారు
సత్యవేడు: నీరువాయిలో డ్రైనేజీ పనులకు భూమి పూజ
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని నీరువాయి గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల నీరువాయి క్రొత్త హరిజనవాడ పరిధిలో పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా నూతన డ్రైనేజీ కాలువ పనులకు భూమి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్