అన్నమేడు గిరిజనులు మంచినీటి కొరతతో ఇబ్బందులు

52చూసినవారు
అన్నమేడు గిరిజనులు మంచినీటి కొరతతో ఇబ్బందులు
అన్నమేడు గ్రామంలోని గిరిజనుల వాటర్ ట్యాంక్ మరమత్తుల కారణంగా కుళాయిలో మురికి నీరు రావడం వల్ల గిరిజనులు విష జ్వరాలకు గురవుతున్నారు. ఈ సమస్యను గ్రామ సెక్రటరీకి తెలియజేసినప్పటికీ, ఇంకా పరిష్కారం కానందున గిరిజనులు ఉన్నతాధికారులను సమస్యను పరిష్కరించి, మంచినీటిని అందించవలసిందిగా కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్