తంబళ్లపల్లెలో స్వల్ప ఉద్రిక్తత

7417చూసినవారు
తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఆయన వెంట ర్యాలీగా 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి ఆఫీసులోకి వెళ్లారు. ఆ సమయంలో నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ కేంద్రం గేట్ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :