టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ (వీడియో)

60చూసినవారు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు టీడీపీ నేతలపై మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్