CM చంద్రబాబు సీరియస్

71చూసినవారు
CM చంద్రబాబు సీరియస్
వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై ఆరా తీశారు. ఎన్యుమరేషన్ వివరాలను అధికారులు సీఎంకు ఇవ్వలేకపోయారు. బాధితులు ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై వివరాల సేకరణలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఎన్యుమరేషన్ చేసేందుకే ఇంత ఆలస్యమైతే పరిహారం ఎప్పటికి ఇవ్వగలమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్