గోదారి తీరాన ఎరుపెక్కిన ఆకాశం.. యానాంలో అద్భుత దృశ్యం (వీడియో)

56చూసినవారు
యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్‌ వద్ద గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యాకాల సమయంలో ఓవైపు గోదావరి పరుగులు పెడుతుంటే.. ఆకాశం తిలకం అద్దినట్టుగా ఎరుపు రంగులోకి మారింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించేందుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన రంగులను తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. మరి మీరు కూడా ఈ అద్భుతాన్ని చూసేయండి.

సంబంధిత పోస్ట్