NDB ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

76చూసినవారు
NDB ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతిలోని సచివాలయంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్ బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. CRDA పరిధిలో మౌలిక వసతులకు ఆర్థిక సాయం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానంపై వారితో చర్చించారు. పోర్టులు, గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై చర్చించినట్లు చంద్రబాబు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్