దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

74చూసినవారు
సీఎం చంద్రబాబు వరుసగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన నేరుగా విజయవాడకు వెళ్లారు. అక్కడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్