కీలక నేతలకు సీఎం జగన్ పిలుపు

72చూసినవారు
కీలక నేతలకు సీఎం జగన్ పిలుపు
వైసీపీ కీలక నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. మేనిఫెస్టో అంశాలపై వారితో చర్చించిన తర్వాత జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ కీలక నేతలను సోమవారం యాత్ర బస వద్దకు రావాలని జగన్ సూచించారు. ఈ నెల 24న శ్రీకాకుళంలో జగన్ బస్సు యాత్ర ముగియనుంది. 25న పులివెందులలో జగన్ నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేనిఫెస్టో ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్