మానవాళికి సురక్షితమైన స్వర్గధామం భారత్: మోదీ

595చూసినవారు
మానవాళికి సురక్షితమైన స్వర్గధామం భారత్: మోదీ
మహావీర్ జయంతి సందర్భంగా భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ‘భారత్ అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మాత్రమే కాదు. మానవాళికి సురక్షితమైన స్వర్గధామం కూడా. ఇది భారత్.. తన కోసం కాకుండా అందరి కోసం ఆలోచిస్తుంది. విధానం, విధి గురించి మాట్లాడుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్