దుబాయ్‌ వరదల్లో భారతీయ పారిశ్రామిక వేత్త (Video)

81చూసినవారు
ఇటీవల దుబాయ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు కొత్త చర్చకు తెర లేపాయి. వరద విలయంతో అతలాకుతలంగా మారిన ఎడారి దేశం యుఎఇని చూసి అందరూ షాక్ అయ్యారు. దుబాయ్‌ వరదలకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పారిశ్రామికవేత్త ఆకాష్ మెహతా, దుబాయ్‌లో ఆకస్మిక వరదల సమయంలో అతను తన బాల్కనీలో నీటిని తోడిపోస్తూ శుభ్రం చేస్తున్నాడు. అయితే, జూమ్ మీటింగ్స్‌లో పాల్గొంటూనే ఇదంతా చేశాడన్నది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్