ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

67చూసినవారు
సీఎం జగన్, ఆయన భార్య భారతి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద ఆయన క్యాంపులోనే ఉగాది వేడుకలు నిర్వహించారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లాలోనే ఈ వేడుకలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్