తనను ఏజెంట్ మోసం చేశాడంటూ ఓ భారతీయ వ్
యక్తి గల్ఫ్లో ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. అయితే అక్కడ తనను ఏజెంట్ మోసం చేశాడని వాపోయాడు. తన పాస్పోర్ట్, డాక్యుమ
ెంట్స్ పాకిస్థాన్ వ్యక్తులకు ఇచ్చాడని, అక్కడ ఓ రూమ్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.