కూటమిదే అధికారం.. ప్రముఖ జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు

59చూసినవారు
కూటమిదే అధికారం.. ప్రముఖ జ్యోతిష్యుడి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై జ్యోతిష్యులు చెప్పే విషయాలు కూడా ప్రభావితం చూపుతున్నాయి. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు విజయేంద్ర మన్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రహాల కదలికలను బట్టి 140 స్థానాలకు పైగా కూటమి సీట్లు గెలుచుకుంటుందన్నారు. మరో జ్యోతిష్యుడు శ్రీధర్ స్వామి.. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి రానున్నట్లు తెలిపారు. దాంతో వీరిద్దరి అంచనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్