ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?

78చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. బోట్ల యజమానులను పోలీసులు గుర్తించారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందిన బోట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బోట్లు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్