వైసీపీ డీఎన్ఎలో శవ రాజకీయం

1066చూసినవారు
వైసీపీ డీఎన్ఎలో శవ రాజకీయం
వైసీపీ డీఎన్ఎలో శవ రాజకీయం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ’’తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్దికోసం ప్రయత్నించారు. బాబాయ్ ని చంపేసి, దండ వేసి మళ్లీ సానుభూతి పొందారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్లను చంపేసి, తద్వారా రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. దీనిలో కొందరు అధికారులు కూడా కుట్రలో భాగస్వామ్యం అయ్యారు. అది మరీ దుర్మార్గమైన కార్యక్రమం‘‘ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్