రూ.45కోట్ల ఆస్తులను పనిమనిషికి రాసిన 80ఏళ్ల బామ్మ

52చూసినవారు
రూ.45కోట్ల ఆస్తులను పనిమనిషికి రాసిన 80ఏళ్ల బామ్మ
మరియా అనే మహిళ, ఇటలీలోని ట్రెంటో ప్రావిన్స్‌లోని మరియా మల్ఫాట్టి అనే పట్టణానికి చెందిన రోవెరెటోలో చాలా ధనవంతుల కుటుంబంలోని సభ్యురాలు. భర్త, పిల్లలు లేని ఆ మహిళ తన బాగోగులు చూసేందుకు ఓ కేర్‌టేకర్‌ను పెట్టుకుంది. అయితే గత నవంబర్‌లో ఆమె 80 ఏళ్ల వయసులో మరణించింది. అయితే వృద్ద మహిళ తన ఆస్తి మొత్తం కేర్ టేకర్‌కు రాసి ఇచ్చింది. దీంతో ఆ వృద్దురాలి మేనల్లుడు కోర్టు మెట్లెక్కాడు.

సంబంధిత పోస్ట్