పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

59చూసినవారు
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి
పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా తీసుకోవాలని శనివారం వినాయక చవితి పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని పెద్దాపురం ఆర్టీవో జె. సీతారామారావు పేర్కొన్నారు. సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన శారద రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సామర్లకోట స్టేషన్ సెంటర్లో సుమారు 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్