బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించిన పురందేశ్వరి

80చూసినవారు
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలను రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి ఖండించారు. గురువారం సాయంత్రం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ.. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందన్నారు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you