దుళ్ళలో ముమ్మరంగా వాహనాల తనిఖీ

64చూసినవారు
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా కడియం మండలంలోకి దుళ్ళ గ్రామంలో శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా సరైన పత్రాలు లేకుండా నగదు లేక వస్తువులను రవాణా చేస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని వివరించారు.