మధురపూడి రైతులకు న్యాయం చేసిన ఎమ్మెల్యే బత్తుల

56చూసినవారు
మధురపూడి రైతులకు న్యాయం చేసిన ఎమ్మెల్యే బత్తుల
రాజమండ్రి ఎయిర్పోర్ట్ డ్రైనేజ్ నుండి వస్తున్న నీరు తమ పొలాలపై పడి నష్టపోతున్నామని కోరుకొండ మండలం మధురపూడి గ్రామ రైతులు రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణకు తెలపడంతో ఆయన వెంటనే స్పందించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తో శుక్రవారం ఉదయం సమావేశమై వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఈ విషయంపై మధురపూడి రైతులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్