సవేరా చారిటబుల్ ట్రస్ట్ ప్రతిభ పుష్కరాలు ప్రదానం

51చూసినవారు
పదవ తరగతి పరీక్షలలో 550 మార్కులకు పైబడి ఫలితాలను సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సుమారు 20 మంది విద్యార్థినీ విద్యార్థులకు అమలాపురంలోని సవేరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ 1000 నగదు సోమవారం అందజేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, బౌద్ధ గ్రంధాలు పురస్కారంగా అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.