సీఎం జగన్ తోనే రాష్ట్ర పురోగతి

570చూసినవారు
సీఎం జగన్ తోనే రాష్ట్ర పురోగతి
సీఎం జగన్ తో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ మంగళవారం అన్నారు. అనంతరం అల్లవరం మండలం అల్లవరంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్ధించారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కొనసాగించేందుకు ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.

ట్యాగ్స్ :