కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో ఉధృతం

2227చూసినవారు
కాకినాడ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో ఓఎన్ జిసి కార్యకలాపాలను అడ్డుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద ఓఎన్జీసీ కార్యకలాపాలను మత్స్యకారులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించే వరకు పనులను అడ్డుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్