వైసీపీలో చేరబోతున్న టీడీపీ కీలక నేత?

218505చూసినవారు
వైసీపీలో చేరబోతున్న టీడీపీ కీలక నేత?
టీడీపీలో కీలక నేత గంటా శ్రీనివాస రావు వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ప్రభావితం చేయగల సత్తా ఉన్న నేత గంటా శ్రీనివాస రావు. అలాంటి వ్యక్తి టీడీపీని వీడితే తీరని నష్టం జరుగుతుంది. భీమిలి స్థానం నుంచి పోటీ చెయ్యాలని అనుకున్న గంటాకు టీడీపీ టికెట్ కేటాయించలేదు. దాంతో అతను పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్