మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు

1542చూసినవారు
మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ సంయుక్తకార్యదర్శి బడే కృష్ణ, జనసేన పార్టీ నాయకులుడి శిరీష సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ లో
మల్లాడి చారిటబుల్ టెస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్