స్వాతంత్య్ర పోరాటంలో యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ అని పిడి ఎస్ యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బి. సిద్ధూ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో పిడిఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ స్థానిక జగన్నాధపురం వంతెన దగ్గర గుడిమెట్ల వారి వీధి వద్ద అమరుడు కామ్రేడ్ భగత్ సింగ్ 93వర్ధంతి నివాళి కార్యక్రమం నిర్వహించారు. తొలిత ఆయన విగ్రహానికి పూలమాలు వేసిన వాళ్ల అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.