జనసేన పార్టీకి విశేష ఆదరణ: పంతం నానాజీ

594చూసినవారు
జనసేన పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. జనసేనకు వివిధ పార్టీల నుంచి చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. పవన్ లక్ష్యసాధనకు సామాన్య ప్రజలు కూడా స్పందించడం విశేషమని నానాజీ తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి పాలన అందిస్తామని నానాజీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్