వాడపల్లి లో వైభవంగా అష్టోత్తర పూజలు

72చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో సోమవారం అష్టోత్తరపూజలు వైభవంగా జరిగాయి. ఏడు శనివారాల స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం మని భక్తులు భావిస్తారు. ఏడు శనివారాల స్వామివారి దర్శనం పూర్తయిన భక్తులకు అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు. అష్టోత్తరపూజలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్